27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు

Date:

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ముఖ చిత్రాన్ని మార్చేశాయి. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో పలు దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. అయితే ఇన్ని ఇబ్బందులు వచ్చినా భారత ప్రభుత్వం ధరలు పెంచకుండా నెట్టికొచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ మధ్యప్రాచ్యంలో పరిస్థితులు నార్మల్ స్థితికి రాలేదు. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. నిల్వలు కూడా భారీగా తగ్గిపోయాయి. దీంతో ఆయిల్ సంస్థలు రోజుకి వెయ్యి కోట్లు నష్టాలు చూస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్లు నష్టపోయాయాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో పర్యటిస్తున్న మోడీ మరోసారి దేశ ప్రజలకు 24 గంటల్లో మళ్లీ కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘వంట నూనెను మితంగా వాడండి. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలి. మన అవసరాల్లో ముడి చమురు ఒక ముఖ్యమైన భాగం. చమురు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావాల నుంచి దేశాన్ని కాపాడాలి. పాఠశాలల్లో ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించండి. 24 గంటల్లో రెండోసారి బంగారం తక్కువగా కొనాలని.’’ దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇక మోడీకి సర్దార్ ధామ్ సర్దార్ గౌరవ్ రత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mohanlal: ‘ఏజ్‌ ఈజ్ జస్ట్‌ నంబర్‌’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!

Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు....

ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್: ಸಿಎಂ  ಚಿಂತನೆ ಮಾಡಿ ಸೂಕ್ತ ನಿರ್ಧಾರ ಕೈಗೊಳ್ಳಲಿ- ಕೇಂದ್ರ ಸಚಿವ ವಿ.ಸೋಮಣ್ಣ

ದಾವಣಗೆರೆ,ಜೂನ್,27,2026 (www.justkannada.in): ಬಿಡದಿಯ ಟೌನ್ ಶಿಪ್ ನಿರ್ಮಾಣ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ...

‘ഒരു കാരണവശാലും കൊടുക്കില്ല’, മുഖ്യമന്ത്രി പറഞ്ഞത് എന്നോട്; ന്യായീകരണവുമായി കുഞ്ഞാലിക്കുട്ടി

മലപ്പുറം: മൂലം വള്ളംകളിയുമായി ബന്ധപ്പെട്ട് പ്രാദേശിക അവധി ആവശ്യപ്പെട്ട കുട്ടനാട് എം.എല്‍.എയുടെ...