20
September, 2026

A News 365Times Venture

20
Sunday
September, 2026

A News 365Times Venture

CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.

Date:

CJP: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు సౌరవ్ దాస్ స్పందించారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవడం వల్లే ABVP గెలించిందని అన్నారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా మెజారిటీ విద్యార్థులు ఉన్నప్పటికీ, ఓటు విభజన కారణంగా ఫలితాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వారు ‘‘రాజులు లేదా రాణులు కాదు’’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సౌరవ్ దాస్ అన్నారు. మెజారిటీ విద్యార్థులు వారికి ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ దాని సంస్థాగత విభాగాలు సీజేపీపై దృష్టి పెట్టడం కన్నా తమ రాజకీయ వ్యూహాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ మార్పు ప్రక్రియ 12 ఏళ్లుగా కొనసాగుతోందని, ప్రజలు సహనం కోల్పోతున్నారని అన్నారు. NSUI టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్‌గా భారీ మెజారిటీతో గెలిచిన దీపాంశు షోకీన్‌ను ఉదాహరణగా సౌరవ్ దాస్ ప్రస్తావించారు. లెఫ్ట్ పార్టీల్లో కొన్ని వర్గాలు ‘‘సైద్ధాంతిక స్వచ్ఛత, ప్రత్యేకత’’పై దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇదే తరహాలో ఉంటే, ఐక్యంగా లేకపోతే, వారు ప్రతిపక్షంలోనే కొనసాగాల్సి వస్తుందని అన్నారు.

DUSU ఎన్నికల్లో ABVP నాలుగు కేంద్ర పదవుల్లో మూడింటిని గెలుచుకుంది. యశ్ దబాస్ అధ్యక్షుడిగా, రియా ఛావ్డీ కార్యదర్శిగా, లక్ష్య రాజ్ సింగ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. ఈ విజయం బీజేపీలో జోష్ నింపాయి. ఏబీవీపీ అభ్యర్థుల విజయంపై కేంద్రమంత్రులు, బీజేపీ లీడర్లు అభినందనలు తెలియజేస్తున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 “Save Hindu Temples” ಉಪಕ್ರಮಕ್ಕೆ ಸಂಸದ ಯದುವೀರ್ ಒಡೆಯರ್ ಚಾಲನೆ

ಮೈಸೂರು, ಸೆಪ್ಟೆಂಬರ್, 19, 2026 (www.justkannada.in): ಮೈಸೂರು–ಕೊಡಗು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ...

‘എസ്.ഐ.ആർ പരിശോധന പൂർത്തിയായി, വോട്ടും ചെയ്തു’: ഭർത്താവിനെ ബംഗ്ലാദേശിയെന്ന് ആരോപിച്ച് തടവിലാക്കിയതിനെതിരെ ഹൈക്കോടതിയിൽ ഹരജി നൽകി യുവതി

മുർഷിദാബാദ്: ഭർത്താവിനെ ബംഗ്ലാദേശിയെന്ന് ആരോപിച്ച് പൊലീസ് അനധികൃതമായി തടങ്കലിൽ വെച്ചതിനെതിരെ യുവതി...

தவெக: “ரெட்டி கேங் துணையோடு ஆட்சி..!" – முதல்வர் விஜய்யை விமர்சிக்கும் அப்பாவு

தமிழ்நாட்டின் முதல்வர் ஜோசப் விஜய்க்கு தமிழ்நாட்டின் மீது எந்த அக்கறையும் இல்லை...

Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో హృదయ విదారకర సంఘటన చోటుచేసుకుంది. పొలంలో 26...