2
May, 2026

A News 365Times Venture

2
Saturday
May, 2026

A News 365Times Venture

Endowment Department: శ్రీశైలం, సింహాచలం ఆలయంలో దేవాదాయ శాఖ మరమ్మతులు

Date:

Endowment Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాతల సహకారంతో శ్రీశైలం, సింహాచలం ఆలయాల్లో మరమ్మత్తు పనులకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పైకప్పు లీకేజీలు అరికట్టేందుకు ఈ మరమ్మత్త పనులు నిర్వహణ కొనసాగించనున్నారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనుల పర్యవేక్షణ జరగనుంది. ఇపట్టికే శ్రీకాళహస్తిలోని ఆలయంలో మరమ్మతులను పూర్తి చేసిన పుణేకి చెందిన శ్రీవేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్. ఇక, సింహాచలం, శ్రీశైలం ఆలయాల్లో కూడా మరమ్మత్తు పనులు చెయ్యడానికి శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది.

Read Also: Rashmika Mandanna : దయ.. కరుణ అని వేదాలు వల్లిస్తున్న రష్మిక

అయితే, ఈ నెల 11 వ తేదీన సింహాచలం, 12వ తేదిన శ్రీశైలం ఆలయాల్లో మరమత్తు పనులకు సంబంధించి ఎంఓయూ చేసుకోనుంది. ఇక, సింహాచలం, శ్రీశైలంలోని ఆలయ అధికారులతో ఎంఓయూ పూర్తి చేసుకున్న వెంటనే మరమ్మత్తు పనులు మొదలు పెట్టేందుకు శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ప్లాన్ చేస్తుంది. ఆలయాల్లో ఉన్న లీకేజీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘ഞങ്ങള്‍ കടല്‍ക്കൊള്ളക്കാരെപ്പോലെ’; ഇറാനിയന്‍ കപ്പലുകള്‍ പിടിച്ചെടുക്കുന്നതിനെക്കുറിച്ച് ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ഹോര്‍മുസ് കടലിടുക്കില്‍ ഇറാനിയന്‍ കപ്പലുകള്‍ പിടിച്ചെടുക്കുന്ന യു.എസ് നാവികസേനയുടെ നീക്കത്തെ...

`மனக்குமுறல்கள் போராட்டமாக வெடிப்பது இயல்புதான்' – கோவையில் செல்வப்பெருந்தகை பேட்டி

தமிழ்நாடு அரசியல் களத்தில் பரபரப்பாக 2026 சட்டமன்றத் தேர்தல் நடந்து முடிந்திருக்கிறது....

KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్‌లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..

రేపు (మే3,2026) ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్...

ಕೊಲೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಜೀವಾವಧಿ ಶಿಕ್ಷೆ ಹಿನ್ನೆಲೆ: ವಿನಯ್ ಕುಲಕರ್ಣಿ ಶಾಸಕ ಸ್ಥಾನ ರದ್ದು

ಬೆಂಗಳೂರು,ಮೇ,2,2026 (www.justkannada.in):  ಯೋಗೀಶ್ ಗೌಡ ಕೊಲೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಜೀವಾವಧಿ ಶಿಕ್ಷೆಗೆ...