19
March, 2025

A News 365Times Venture

19
Wednesday
March, 2025

A News 365Times Venture

Endowment Department: శ్రీశైలం, సింహాచలం ఆలయంలో దేవాదాయ శాఖ మరమ్మతులు

Date:

Endowment Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాతల సహకారంతో శ్రీశైలం, సింహాచలం ఆలయాల్లో మరమ్మత్తు పనులకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పైకప్పు లీకేజీలు అరికట్టేందుకు ఈ మరమ్మత్త పనులు నిర్వహణ కొనసాగించనున్నారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనుల పర్యవేక్షణ జరగనుంది. ఇపట్టికే శ్రీకాళహస్తిలోని ఆలయంలో మరమ్మతులను పూర్తి చేసిన పుణేకి చెందిన శ్రీవేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్. ఇక, సింహాచలం, శ్రీశైలం ఆలయాల్లో కూడా మరమ్మత్తు పనులు చెయ్యడానికి శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది.

Read Also: Rashmika Mandanna : దయ.. కరుణ అని వేదాలు వల్లిస్తున్న రష్మిక

అయితే, ఈ నెల 11 వ తేదీన సింహాచలం, 12వ తేదిన శ్రీశైలం ఆలయాల్లో మరమత్తు పనులకు సంబంధించి ఎంఓయూ చేసుకోనుంది. ఇక, సింహాచలం, శ్రీశైలంలోని ఆలయ అధికారులతో ఎంఓయూ పూర్తి చేసుకున్న వెంటనే మరమ్మత్తు పనులు మొదలు పెట్టేందుకు శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ప్లాన్ చేస్తుంది. ఆలయాల్లో ఉన్న లీకేజీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಿ.ಯು. ಉಪನ್ಯಾಸಕರ ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಿಂದ ನಕಲಿ ದಾಖಲೆ ಸಲ್ಲಿಕೆ ಆರೋಪ.?

ಮೈಸೂರು, ಮಾ.18, 2025:  ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಪದವಿ ಪೂರ್ವ ಕಾಲೇಜುಗಳ...

നിയമവിരുദ്ധമായി പ്രവര്‍ത്തിക്കുന്നെന്ന് ആരോപിച്ച് ഉത്തരാഖണ്ഡിലെ 84 മദ്രസകള്‍ അടച്ചുപൂട്ടി ബി.ജെ.പി സര്‍ക്കാര്‍

ഡെറാഡൂണ്‍: നിയമവിരുദ്ധമായി പ്രവര്‍ത്തിക്കുന്നുവെന്ന് ആരോപിച്ച് ഉത്തരാഖണ്ഡിലെ 84 മദ്രസകള്‍ അടച്ചുപൂട്ടി ബി.ജെ.പി...

`ஊதியம் கிடையாது' – போராட்டம் அறிவித்த அரசு ஊழியர்களுக்கு, தமிழ்நாடு அரசு எச்சரிக்கை

பழைய ஓய்வூதிய திட்டத்தை மீண்டும் அமல்படுத்த வேண்டும், பகுதி நேர ஆசிரியர்கள்...

Atreyapuram Pootharekulu: ఆత్రేయపురం కల్తీ నెయ్యి ఘటన.. ల్యాబ్ పరిశీలనలో వెలుగులోకి కీలక వాస్తవాలు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని కొన్ని పూతరేకుల దుకాణాల్లో వాడింది కల్తీ...