7
March, 2026

A News 365Times Venture

7
Saturday
March, 2026

A News 365Times Venture

Endowment Department: శ్రీశైలం, సింహాచలం ఆలయంలో దేవాదాయ శాఖ మరమ్మతులు

Date:

Endowment Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాతల సహకారంతో శ్రీశైలం, సింహాచలం ఆలయాల్లో మరమ్మత్తు పనులకు దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పైకప్పు లీకేజీలు అరికట్టేందుకు ఈ మరమ్మత్త పనులు నిర్వహణ కొనసాగించనున్నారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ఈ మరమ్మతు పనుల పర్యవేక్షణ జరగనుంది. ఇపట్టికే శ్రీకాళహస్తిలోని ఆలయంలో మరమ్మతులను పూర్తి చేసిన పుణేకి చెందిన శ్రీవేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్. ఇక, సింహాచలం, శ్రీశైలం ఆలయాల్లో కూడా మరమ్మత్తు పనులు చెయ్యడానికి శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది.

Read Also: Rashmika Mandanna : దయ.. కరుణ అని వేదాలు వల్లిస్తున్న రష్మిక

అయితే, ఈ నెల 11 వ తేదీన సింహాచలం, 12వ తేదిన శ్రీశైలం ఆలయాల్లో మరమత్తు పనులకు సంబంధించి ఎంఓయూ చేసుకోనుంది. ఇక, సింహాచలం, శ్రీశైలంలోని ఆలయ అధికారులతో ఎంఓయూ పూర్తి చేసుకున్న వెంటనే మరమ్మత్తు పనులు మొదలు పెట్టేందుకు శ్రీ వేంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ప్లాన్ చేస్తుంది. ఆలయాల్లో ఉన్న లీకేజీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hanamkonda: హనుమకొండలో ఘోర ప్రమాదం.. టిప్పర్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి

Hanamkonda: హనుమకొండ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని హసన్‌పర్తి...

UPSC ಪರೀಕ್ಷೆ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟ: ಅನುಜ್​ ಅಗ್ನಿಹೋತ್ರಿ ದೇಶಕ್ಕೇ ನಂ.1

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,6,2026 (www.justkannada.in): ಕೇಂದ್ರ ಲೋಕಸೇವಾ ಸೇವಾ ಆಯೋಗದ (ಯುಪಿಎಸ್​ಸಿ) 2025ನೇ ಸಾಲಿನ...

സ്വന്തം ഊര്‍ജ ആവശ്യങ്ങള്‍ നിറവേറ്റാന്‍ ഇന്ത്യയ്ക്ക് മറ്റൊരു രാജ്യത്തിന്റെ അനുമതി എന്തിന്? സ്റ്റാലിന്‍

ചെന്നൈ: പശ്ചിമേഷ്യയില്‍ സംഘര്‍ഷം തുടരുന്ന സാഹചര്യത്തില്‍ റഷ്യയില്‍ നിന്നും എണ്ണ വാങ്ങുന്നതിനായി...