13
February, 2025

A News 365Times Venture

13
Thursday
February, 2025

A News 365Times Venture

Delhi Elections: మోడీ సభలో ఖాళీ కుర్చీలంటూ ఆప్ ఎగతాళి.. వీడియో పోస్టు

Date:

ప్రధాని మోడీ సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయంటూ ఆప్ ఎగతాళి చేసింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. మోడీ సభలో ఖాళీ కుర్చీలంటూ ఆప్ రాసింది. దీనిని బట్టి ఢిల్లీలో కేజ్రీవాల్ మాత్రమే పోటీ చేస్తున్నారని తెలిపింది.

ఇది కూడా చదవండి: Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా? జున్ను vs టోఫు రెండింట్లో బెస్ట్ ఏదో తెలుసా?

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక బహిరంగ సభలో మాట్లాడారు. అయితే ఈ సభకు జనాలు రాలేదని ఆప్ ఆరోపించింది. సభలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయంటూ ఆప్ విమర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియో విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Maharashtra: ఎంవీఏ సర్కార్‌లో ఫడ్నవిస్ అరెస్ట్‌కు ప్లాన్!.. దర్యాప్తునకు ఆదేశించిన మహాయుతి ప్రభుత్వం

ఢిల్లీ ఎన్నికల ప్రచారం దగ్గర పడింది. మూడు రోజుల్లో ప్రచారం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗುಪ್ತಚರ ಎಂ.ಲಕ್ಷ್ಮಣ ಮತ್ತು ಭಾರತೀಯ ನ್ಯಾಯಸಂಹಿತೆ..!

ಮೈಸೂರು,ಫೆಬ್ರವರಿ,13,2025 (www.justkannada.in): ವ್ಯಕ್ತಿಯೊಬ್ಬನ ಅವಹೇಳನಕಾರಿ ಪೋಸ್ಟ್ ವಿಚಾರವಾಗಿ ಮೈಸೂರಿನ ಉದಯಗಿರಿ...

അശ്ലീലപരാമര്‍ശം; യൂട്യൂബര്‍ രണ്‍ബീര്‍ അല്ലാഹ്ബാദിയ ഉള്‍പ്പെടെയുള്ളവര്‍ക്കെതിരെ അസമിലും കേസ്

റായ്പൂര്‍: യൂട്യൂബ് ഷോയായ ഇന്ത്യാസ് ഗോട്ട് ലാറ്റന്റിലെ പോഡ്കാസ്റ്ററും യൂട്യൂബറുമായ രണ്‍വീര്‍...

Tulsi Gabbard: அமெரிக்க உளவுத்துறை தலைவரை சந்தித்த மோடி! – யார் இந்த துளசி கபார்ட்?

அமெரிக்க உளவுத்துறை தலைவர் துளசி கபார்டை பிரதமர் நரேந்திர மோடி சந்தித்து...

Delhi New CM: ఢిల్లీ సీఎం ఎంపికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల...