30
April, 2026

A News 365Times Venture

30
Thursday
April, 2026

A News 365Times Venture

Chennai Airport: బాంబు పేల్చేస్తామంటూ బెదిరింపులు.. చెన్నై ఎయిర్‌పోర్టులో హై టెన్షన్!

Date:

చెన్నై ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ బెదిరించారు. దాంతో విమానంలో ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపొయారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాశ్రయం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

శనివారం అర్ధరాత్రి కొచ్చి నుంచి చెన్నైకి 171 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అమెరికా ,కేరళకు చెంది‌న ఇద్దరు ప్రయాణికుల మద్య గోడవ జరిగింది. ఇద్దరు పరస్పరం దాడులు చేసుకున్నారు. తమ దగ్గర బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ హెచ్చరించారు. ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు.

పైలెట్లు చెన్నైలో భద్రత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనికీలు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు వరకు తనిఖీలు చేసి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. పరస్పరం కొట్టుకుని ప్రయాణికులను బాంబు అంటూ భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?

ఇరాన్ యుద్ధం గల్ఫ్ పుట్టి ముంచింది. అమెరికాపై అతిగా ఆధారపడ్డందుకు.. గల్ఫ్...

SSLC ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ 2ನೇ ಸ್ಥಾನ ಪಡೆದ ವಿದ್ಯಾರ್ಥಿನಿಗೆ ಡಾ: ಪುಷ್ಪ ಅಮರನಾಥ್ ಅಭಿನಂದನೆ

ಮೈಸೂರು, ಏಪ್ರಿಲ್,29,2026 (www.justkannada.in):  ಎಸ್ ಎಸ್ ಎಲ್ ಸಿ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ...

തമിഴ്‌നാട്ടില്‍ സ്റ്റാലിന്‍ തുടരുമെന്ന് എക്‌സിറ്റ് പോളുകള്‍; 120 സീറ്റുമായി ടി.വി.കെ നിര്‍ണായക ശക്തിയാകുമെന്നും സര്‍വേ

  ചെന്നൈ: തമിഴ്‌നാട്ടില്‍ ഭരണകക്ഷിയായ സ്റ്റാലിന്റെ ഡി.എം.കെ ഭരണം തുടരുമെന്ന് പ്രവചിച്ച്...

பினராயி 3.0-க்கு `நோ' சொல்லுகிறதா கேரளம்? – தேர்தலுக்குப் பிந்தைய கருத்துக்கணிப்புகள் சொல்வதென்ன?

கேரள மாநிலத்தில் மொத்தம் உள்ள 140 சட்டசபை தொகுதிகளுக்கும் ஒரே கட்டமாக...