27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

Anil Ravipudi: ఫేక్ కలెక్షన్స్ పై అనిల్ రావిపూడి కీలక వ్యాఖ్యలు

Date:

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో సినిమాకి కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. 9 రోజుల్లో 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తాజాగా టీం వెల్లడిస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది, ఈ నేపథ్యంలో తాజా ఐటీ రైడ్స్ గురించి ప్రస్తావిస్తూ ఒక రిపోర్టర్ బయట ఐటి రైడ్స్ జరుగుతున్నాయి. ఎక్కువగా పోస్టర్ల మీద వేసిన నెంబర్స్ గురించి ఈ ఐటీ రైడ్స్ అంటూ బయట ప్రచారం జరుగుతోంది.

Venkatesh: హీరోల రెమ్యునరేషన్ పై వెంకటష్ షాకింగ్ కామెంట్స్

మీ నెంబర్స్ ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే అనిల్ రావిపూడి తమ నెంబర్స్ 100% కరెక్ట్ అని చెప్పుకొచ్చారు. జీఎస్టీ లెక్కలన్నీ కలుపుకొని ఇవి చెబుతున్నామని ఎక్కడా కూడా పెంచడం గాని తగ్గించడం కానీ చేయలేదని అన్నారు. ఇలాంటి జానర్ కి ఇంత ఆదరణ లభిస్తోంది అనే విషయం ప్రజలకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నామని అన్నారు. నిజానికి ఈ విషయం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే సినిమా సక్సెస్ అయింది జనాలు చూసేశారు కానీ ఇలా కూడా చేయచ్చు అని చెబితే మరో నాలుగైదు సినిమాలు చేయడానికి మా సినిమా బలం అవుతుంది అని అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad: పరారీలో “గోల్డ్ మ్యాన్” .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..

Hyderabad: గోల్డ్ మ్యాన్ సూర్యా భాయ్ పరారీలో ఉన్నాడు. సూర్య కోసం...

ತಮಿಳು ಚಿತ್ರರಂಗದ ಹಿರಿಯ ನಿರ್ದೇಶಕ, ನಟ ಕೆ. ಭಾಗ್ಯರಾಜ್ ನಿಧನ

ಚೆನ್ನೈ, ಜೂನ್,27,2026 (www.justkannada.in):  ತಮಿಳು ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಿರ್ದೇಶಕ, ನಟ,...

ഉറ്റവരും ഉടയരവരും ഏറ്റെടുത്തില്ല; മുന്‍ ആര്‍.എസ്.എസ് പ്രവര്‍ത്തകന്റെ അന്ത്യകര്‍മങ്ങള്‍ ചെയ്ത് ലീഗ് വനിതാ നേതാവ്

കാസര്‍ഗോഡ്: കാന്‍സര്‍ ബാധിച്ച് മരിച്ച മുന്‍ ആര്‍.എസ്.എസ് പ്രവര്‍ത്തകന്റെ അന്ത്യ കര്‍മങ്ങള്‍...

`தமிழ்நாட்டில் தகுதியான பலர் இருக்கையில்..!' – டெல்லி பிரதிநிதி நியமனம்; விளக்கம் கேட்கும் பிரேமலதா!

தமிழ்நாட்டின் டெல்லி சிறப்புப் பிரதிநிதியாக வெங்கட நாராயணாவை நியமித்துள்ளது தமிழ்நாடு அரசு....