10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!

Date:

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీని కేంద్ర క్యాబినెట్ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ലവ് ജിഹാദ് ആരോപണം; നിരപരാധികളായ രണ്ട് മുസ്‌ലിം യുവാക്കളെ അപമാനിച്ച് തെരവിലൂടെ നടത്തിച്ച് ഹിന്ദുത്വര്‍

ഷിംല: ഹിമാചല്‍ പ്രദേശിലെ ഷിംലയില്‍ ലവ് ജിഹാദ് ആരോപിച്ച് രണ്ട് മുസ്‌ലിം...

'அரசை விமர்சித்த டிவி சானல்கள் அரசு கேபிளில் முடக்கமா?' – எதிர்க்கட்சிகள் கண்டனம்; ராஜ்மோகன் பதில்

தமிழ்நாடு அரசு கேபிள் ஒளிபரப்பில் இருந்து பாலிமர் செய்திகள், நியூஸ் தமிழ்...

‘ಕೈ’ನಾಯಕರು ದೇವೇಗೌಡರ ಕುರಿತು  ಮೊಸಳೆ ಕಣ್ಣೀರು ಸುರಿಸುವ ಅಗತ್ಯವಿಲ್ಲ- ಬಿವೈ ವಿಜಯೇಂದ್ರ ಟಾಂಗ್

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,9,2026 (www.justkannada.in):  ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ಹೆಚ್ ಡಿ ದೇವೇಗೌಡರಿಗೆ ರಾಜ್ಯಸಭಾ...

സംസ്‌കാരത്തെ മാനിക്കാത്ത രാജ്യവിരുദ്ധര്‍ക്കുള്ള ധര്‍മശാലയല്ല ഇന്ത്യ; ‘ലവ്-ലാന്‍ഡ് ജിഹാദി’നെതിരെ യോഗി ആദിത്യനാഥ്

  ലഖ്‌നൗ: ഇന്ത്യയുടെ സംസ്‌കാരത്തിലും പാരമ്പര്യത്തിലും വിശ്വാസമില്ലാത്തവര്‍ക്ക് രാജ്യം ഒരു ‘ധര്‍മശാല’...