10
March, 2026

A News 365Times Venture

10
Tuesday
March, 2026

A News 365Times Venture

Arvind Kejriwal: కేజ్రీవాల్ కారుపై బీజేపీ దాడి.. ఆప్ ఆరోపణలు..

Date:

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఇదిలా ఉంటే, శనివారం అరవింద్ కేజ్రీవాల్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆప్ ఆరోపించింది. ఈ ఆరోపణలు ఆమ్, బీజేపీ మధ్య ఘర్షణకు కారణమైంది.

Read Also: Bhumana Karunakara Reddy: శ్రీవారి ఆలయ సమీపంలో గుడ్డు బిర్యాని.. ఇది టీటీడీ వైఫల్యమే..

ఓటమి భయం బీజేపీని పట్టుకుందని, ఆరవింద్ కేజ్రీవాల్‌పై దాడి చేయడానికి తన గుండాలను ఉపయోగించుకుంటోందని ఆప్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. బీజేపీకి చెందిన ప్రవేశ్ వర్మ, కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు తన మద్దతుదారులతో దాడి చేయించారని, ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని ఆప్ ఆరోపించింది.

ఇదిలా ఉంటే, ఈ ఆరోపణల్ని బీజేపీ తిప్పికొట్టింది. కేజ్రీవాల్ కాన్వాయ్ ఇద్దరి వ్యక్తులపై దూసుకెళ్లిందని బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ ఆరోపించారు. కాన్వాయ్ దగ్గర నల్ల జెండాలనను ఊపుతున్న వ్యక్తులు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్నారు. ఇది కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వక ప్రయత్నమని ఆప్ ఆరోపించింది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!

Mamidalapalli: భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ భార్య. వృద్దాప్యంలో...

ಎರಡು ತಿಂಗಳಲ್ಲಿ ಹಲವು ಪ್ರಕರಣ ಭೇದಿಸಿದ ಮೈಸೂರು ಪೊಲೀಸರು: ನಗದು ಚಿನ್ನಾಭರಣ ವಶಕ್ಕೆ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,9,2026 (www.justkannada.in):  ಮೈಸೂರು ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸರು ಎರಡು ತಿಂಗಳಲ್ಲಿ ಕಾರ್ಯಾಚರಣೆ...

ദല്‍ഹി കലാപക്കേസ്; ഷര്‍ജീല്‍ ഇമാമിന് ഇടക്കാല ജാമ്യം

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹി കലാപ ഗൂഢാലോചനക്കേസില്‍ ഷര്‍ജീല്‍ ഇമാമിന് ഇടക്കാല ജാമ്യം. സഹോദരന്റെ...

போர்களில் கொல்லப்படும் குழந்தைகள்… உறங்குகிறதா உலகின் மனசாட்சி?

உலகில் நடக்கும் ஒவ்வொரு போரும் குழந்தைகளுக்கு எதிரான போர்தான். தற்போது அமெரிக்காவும்...