29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Delhi: పిల్లల దగ్గు సిరప్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల

Date:

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఇటీవల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి దగ్గు సిరప్‌లే కారణం అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు దగ్గు సిరప్‌పై మార్గదర్శకాలు విడుదల చేసింది.

మార్గదర్శకాలు…
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదు.

ఐదేళ్ల లోపు పిల్లల్లో కూడా ఈ మందుల వినియోగం సురక్షితం కాదని.. ప్రభావవంతం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఐదేళ్లకు పైబడిన పిల్లల్లో మాత్రం క్లినికల్ ఈ-వాల్యుయేషన్ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో కచ్చితమైన డోసింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే దగ్గు సిరప్ వాడాలి.

ఎక్కువ ఔషద మిశ్రమాలు ఇవ్వడం వల్ల అనవసరమైన ప్రమాదాలు తలెత్తే అవకాశముందని హెచ్చరిక.

దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు, ఫార్మాసిస్టులు ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

ఇది కూడా చదవండి: Shocking: అల్లరి చేస్తుందని హత్య.. మాదన్నపేటలో బాలిక హత్య కేసులో సంచలనం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹൂത്തികളും ആക്രമണം ആരംഭിച്ചതോടെ കൂടുതല്‍ സേനയെ വിന്യസിക്കാന്‍ യു.എസ്; 2500 നാവികര്‍ പശ്ചിമേഷ്യയിലെത്തി; റിപ്പോര്‍ട്ട്

വാഷിങ്ടണ്‍: ഇറാനെതിരായ യു.എസ്, ഇസ്രഈല്‍ ആക്രമണത്തെ പ്രതിരോധിക്കാനായി യെമനിലെ വിമതസേനയായ ഹൂത്തികള്‍...

அதிமுக இறுதிக்கட்ட வேட்பாளர்கள்: ஆம்ஸ்ட்ராங் மனைவி பொற்கொடிக்கு சென்னை தொகுதி; இபிஎஸ் அறிவிப்பு

ஏப்ரல் மாதம் 23-ம் தேதி தமிழ்நாட்டில் சட்டமன்றத் தேர்தல் நடைபெற இருக்கிறது....

Kamada Ekadashi 2026: కోరిన కోరికలు తీర్చే కామదా ఏకాదశి.. ఈ కథను పఠిస్తే జన్మ జన్మల పాపాల నుండి మోక్షం

కామదా ఏకాదశి అనేది హిందూ ధర్మంలో చాలా పవిత్రమైన ఏకాదశి. ఇది...

ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್ ಆರೋಪ: ಸ್ಪಷ್ಟನೆ  ನೀಡಿದ ಸಚಿವ ಹೆಚ್.ಸಿ ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಸಾಂಸ್ಕೃತಿಕ ನಗರಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್...