14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Trump: భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ యూటర్న్

Date:

భారత్-పాక్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు చెప్పారు. తాజాగా ఖతార్ పర్యటనలో మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తాను ఆపలేదంటూ యూటర్న్ తీసుకున్నారు. కేవలం ఆమెరికాది పరోక్ష పాత్ర మాత్రమేనని.. రెండు దేశాల మధ్య సైనిక చర్చల వల్లే కాల్పుల అవగాహన జరిగిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Off The Record: ఈటల రాజేందర్‌ బీజేపీలో ఒంటరి అయ్యారా?

ఖతార్‌లో అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో ఆర్మీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘నేను భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకోవడం లేదు గానీ.. కచ్చితంగా ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించాను. ప్రస్తుతం ప్రశాంతత నెలకొంది. రెండు దేశాలు వాణిజ్యంపై దృష్టిపెట్టాలని చెప్పాను. ప్రస్తుతం రెండు దేశాలు సంతోషంగా ఉన్నాయి.’’ అని ట్రంప్ అన్నారు.

ఇది కూడా చదవండి: Madras High Court: నిందితులు మాత్రమే పోలీస్ టాయ్‌లెట్స్‌లో ఎందుకు జారిపడుతున్నారు..?

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో భారీగా నష్టం జరిగింది. వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. అలాగే 50 మంది సైనికులు కూడా చనిపోయారు. ఇక నియంత్రణ రేఖ వెంబడి జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. మొత్తానికి భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.എസ് -ഇസ്രഈല്‍ ആക്രമണത്തില്‍ മൊജ്തബ ഖാംനഇക്ക് സാരമായി പരിക്കേറ്റു; അവകാശവാദവുമായി യു.എസ് പ്രതിരോധ സെക്രട്ടറി

വാഷിങ്ടണ്‍: ഇറാന്റെ പുതിയ പരമോന്നത നേതാവ് മൊജ്തബ ഖാംനഇക്ക് യു.എസ് -ഇസ്രഈല്‍ ആക്രമണത്തില്‍...

"நடிகர் ரஜினிகாந்தை யாரும் மிரட்ட முடியாது; எந்த மிரட்டலுக்கும் அவர் அடிபணிய மாட்டார்!" – ரகுபதி

புதுக்கோட்டையில் செய்தியாளர்களை சந்தித்த அமைச்சர் ரகுபதி,"நடிகர் ரஜினிகாந்தை யாரும் மிரட்ட முடியாது....

Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

క్రికెట్ ప్రపంచంలో ‘దేవుడు’గా పిలవబడే సచిన్ టెండూల్కర్ పేరు వినగానే పరుగుల...