25
March, 2026

A News 365Times Venture

25
Wednesday
March, 2026

A News 365Times Venture

YSRCP: మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయి..

Date:

YSRCP: విశాఖపట్నంలో అంబేడ్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు ఘన నివాళి అర్పించారు. ఇక, ఎల్ఐసీ జంక్షన్ దగ్గర అంబేడ్కర్ విగ్రహానికి రాజ్యసభ ఎంపీ గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పండుల రవీంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Read Also: PM Modi: కాంగ్రెస్‌కి ఓటు బ్యాంక్ వైరస్.. వక్ఫ్‌ చట్టంపై మోడీ సంచలనం..

ఇక, వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ దమ్ముతో అంబేడ్కర్ స్మృతి వనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉందన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతా.. మా పార్టీ నుంచి డబ్బులు వేసుకుని అంబేడ్కర్ స్మృతి వనాన్ని కాపాడుకుంటాం.. దేశంలో సామాజిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి.. వక్ఫ్ చట్టం తీసుకురావడం అన్యాయం అన్నారు. ఇక, చంద్రబాబు తెచ్చిన పీ-4 నమ్మశక్యంగా లేదు.. మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు చెప్పుకొచ్చారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nepal: శ్రీరామ నవమి రోజున నేపాల్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం..

Nepal: నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన...

ಗ್ಯಾಸ್ ಚಾರ್ಜ್ ಎಂದು ಹೆಚ್ಚುವರಿ ಹಣ ವಸೂಲಿ ಮಾಡುವಂತಿಲ್ಲ: ಹೋಟೆಲ್ ಗಳಿಗೆ ಕೇಂದ್ರ ಖಡಕ್ ಸೂಚನೆ

ನವದೆಹಲಿ,ಮಾರ್ಚ್,25,2026 (www.justkannada.in):  ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವದ ನೆಪ ಹೇಳಿ ಬಿಲ್...

ഫലസ്തീനെ ദ്രോഹിക്കാനുള്ള ലൈസന്‍സ് ലോകം ഇസ്രഈലിന് നല്‍കി: ഫ്രാന്‍സെസ്‌ക ആല്‍ബനീസ്

ന്യൂയോര്‍ക്: ഇസ്രഈലിനെതിരെ രൂക്ഷ വിമര്‍ശനവുമായി ഐക്യരാഷ്ട്രസഭയുടെ പ്രത്യേക പ്രതിനിധി ഫ്രാന്‍സെസ്‌ക ആല്‍ബനീസ്....

'மூப்பனாரின் ஆன்மா மன்னிக்காது.!' – பாஜகவிடம் கட்சியை அடகு வைத்த ஜி.கே.வாசன்?

என்.டி.ஏ கூட்டணியில் 5 தொகுதிகளை வாங்கிக் கொண்டு பாஜக-வின் தாமரை சின்னத்தில்...