రేపు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీకి క్యాబినెట్ ప్రత్యేక...
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత తాజాగా భారత్ ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా దళాలు ప్రచారం నిర్వహిస్తున్నారు....
వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న నాని, సుజీత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలమైంది, కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ సర్దుబాటు...
ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృత్యువాత పడ్డారు. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టులు కాల్పులు జరిపి ప్రాణాలు తీయడంతో...
బంగారం ధరలు వరుసగా రెండో రోజు షాకిచ్చాయి. నిన్న తులం గోల్డ్ పై రూ. 2700 పెరిగిన విషయం తెలిసిందే. నేడు మళ్లీ పసిడి ధరలు మరింత పైకి ఎగబాకాయి. నేడు తులం...