29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Delhi: పిల్లల దగ్గు సిరప్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల

Date:

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఇటీవల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి దగ్గు సిరప్‌లే కారణం అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు దగ్గు సిరప్‌పై మార్గదర్శకాలు విడుదల చేసింది.

మార్గదర్శకాలు…
రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదు.

ఐదేళ్ల లోపు పిల్లల్లో కూడా ఈ మందుల వినియోగం సురక్షితం కాదని.. ప్రభావవంతం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఐదేళ్లకు పైబడిన పిల్లల్లో మాత్రం క్లినికల్ ఈ-వాల్యుయేషన్ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో కచ్చితమైన డోసింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే దగ్గు సిరప్ వాడాలి.

ఎక్కువ ఔషద మిశ్రమాలు ఇవ్వడం వల్ల అనవసరమైన ప్రమాదాలు తలెత్తే అవకాశముందని హెచ్చరిక.

దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు, ఫార్మాసిస్టులు ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రిత్వ శాఖ సూచించింది.

ఇది కూడా చదవండి: Shocking: అల్లరి చేస్తుందని హత్య.. మాదన్నపేటలో బాలిక హత్య కేసులో సంచలనం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಹಿಂದಿ ಕಲಿಯಬಾರದು ಅಂತೇನಿಲ್ಲ, ಆದ್ರೆ ಪರೀಕ್ಷೆ ಕಡ್ಡಾಯವಾಗಬಾರದಷ್ಟೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿಈ ವರ್ಷದಿಂದಲೇ ದ್ವಿಭಾಷಾ ನೀತಿ ಜಾರಿ ಮಾಡಲಾಗುತ್ತದೆ. ...

ഐ.പി.എല്ലില്‍ ചരിത്രം കുറിച്ച സഞ്ജുവിന്റെ സെഞ്ച്വറി; വമ്പന്‍ ലിസ്റ്റില്‍ ഇടം നേടി ഇഷാന്‍ കിഷനും

ഐ.പി.എല്ലിലെ ഓപ്പണിങ് മത്സരത്തില്‍ തകര്‍പ്പന്‍ വിജയമാണ് റോയല്‍ ചലഞ്ചേഴ്സ് ബെംഗളൂരു സ്വന്തമാക്കിയത്....

தவெக: நீண்ட கால பணியாளரின் மகனை வேட்பாளராக்கிய விஜய்! – பின்னணி என்ன?

தவெகவின் வேட்பாளர் பட்டியலை இன்று விஜய் வெளியிட்டுள்ளார். சென்னை விருகம்பாக்கம் தொகுதியில்...

IAS Officer Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు!

AP IAS Officer Transfers 2026: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోసారి ఉన్నతాధికారుల...