Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది.
Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు..
ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సాధ్యమైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకున్నట్లు వైట్ హౌజ్ ఒక ప్రకటనలో తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.





